Photo Gallery

వరుసగా మూడో ఏడాది వైయస్సార్‌ ఆసరా. మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్‌ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

జి–20 సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆత్మీయ విందు

వరుసగా మూడో ఏడాది వైయస్సార్‌ ఆసరా. మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్‌ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి నేను అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా శోభకృత్‌ నామ ఉగాది వేడుకలు.22-03-2023 .

జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం.నేటి నుంచి బడి పిల్లలకు ఉదయం పూట రాగిజావ .

జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.నేడు యన్‌.టి.ఆర్‌ జిల్లా తిరువూరులో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అనంతరం అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ .

శాసనసభలో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు బడ్జెట్‌ ప్రతులను అందజేసిన ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.

శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు వ్యవసాయ బడ్జెట్‌ ప్రతులను అందజేసిన వ్యవసాయ, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు.

శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషియో ఎకనమిక్ సర్వే 2022-23ను విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్

ప్రారంభమైన శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.

శాసనసభ స్పీకర్‌ శ్రీ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం. బీఏసీ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం (14–03–2023) సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ…

ముస్లిం సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌

ప్రతి మహిళ ఆర్థికంగా సాధికారత సాధించి సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం* : వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని

అంతర్జాతీయ మహిళా దినోత్సవం, హోళీ శుభాకాంక్షలు తెల్పిన పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా

వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

GLOBAL INVESTORS SUMMIT - 2023 - VALEDICTORY SESSION

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ - 2023 ప్రాంగణంలో వివిధ స్టాల్స్‌తో కూడిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ .

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2023 ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ ప్రాంగణంలో పలువురు డెలిగేట్స్‌తో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆత్మీయ పలకరింపు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2023 ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌, హాజరైన పలువురు మంత్రులు, డెలిగేట్స్‌.

న్యూ ఢిల్లీ ఏయిమ్స్ లో డయానా శాంతి వైద్య సేవలు కోసం ఉదారంగా సిఎం స్పందన

నాలుగో ఏడాది మూడో విడత వైఎస్‌ఆర్‌ రైతు భరోసా– పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం.

తెనాలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

ఏపీ సీడ్స్‌ గవర్నెన్స్‌ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన త్రివేణి గ్లాస్‌ లిమిటెడ్‌ ఎండీ వరుణ్‌ గుప్తా.

రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం..

విద్యుత్‌ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.

నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ శ్రీ అబ్దుల్‌ నజీర్‌ దంపతులకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

వైఎస్‌ఆర్‌ లా నేస్తం – వరుసగా నాలుగో ఏడాది. రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో రూ.1,00,55,000ను క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు* *విమానాశ్రయంలో గవర్నర్ దంపతులుకు స్వయంగా వీడ్కోలు పలికిన సీఎం శ్రీ వైఎస్.జగన్

ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం ఆత్మీయ వీడ్కోలు సమావేశం.

నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై క్యాంపు కార్యాలయంలో పరిశ్రామలశాఖతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం.

వైయస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

వైయస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌..

పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను వర్చువల్‌గా క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నిరంజనానందపురి మహాస్వామి, కర్ణాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు

AUSTRALIAN MPs TRADE DELEGATION CALLS ON ANDHRA CM JAGAN MOHAN REDDY

జగనన్న గోరుముద్దలో చేరిన మరో న్యూట్రియెంట్‌ – రాగిజావ.

ఆదాయార్జనశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

క్యాబినెట్‌ సమావేశం అనంతరం ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్‌ సాగర్‌కు నివాళి అర్పిస్తూ మౌనం పాటించిన రాష్ట్ర మంత్రివర్గం

సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన సైకిల్‌పై దేశాన్ని చుట్టివస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య

జగనన్న విదేశీ విద్యాదీవెన.

జగనన్నకు చెబుదాం కార్యక్రమం సన్నాహకాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎన్‌ఎస్‌ఎస్‌ (నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌) జాతీయ అవార్డు గ్రహీతలు

రాష్ట్ర చలనచిత్ర, టి.వి., నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పోసాని కృష్ణ మురళి

పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

జగనన్న విద్యాకానుకలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో ఇవ్వనున్న స్కూలు బ్యాగులు, యూనిఫామ్స్‌, షూస్‌, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ పరిశీలించిన సీఎం శ్రీ వైయస్. జగన్

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన ఉపముఖ్యమంత్రి (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కొట్టు సత్యన్నారాయణ

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌

ఇంటర్నేషనల్‌ డిప్లమాట్‌ అలియన్స్ మీట్‌.‌ సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాల దౌత్యాధికారులు, కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఏపీ ఉన్నతాధికారులు

గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023- కర్టెన్ రైజర్‌

రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న కానుక... జగనన్న చేదోడు

వినుకొండ పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన నాబార్డ్‌ చైర్మన్‌ షాజి. కే.వీ, నాబార్డ్‌ ప్రతినిధుల బృందం

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, శ్రీమతి వైయస్.భారతి దంపతులు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఉత్తరప్రదేశ్‌ సీఎం స్పెషల్‌ అడ్వైజర్‌ సాకేత్‌ మిశ్రా

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన సీఐడీ చీఫ్‌ ఎన్‌. సంజయ్‌

ఆర్‌ అండ్‌ బి శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

ఉన్నత విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు

పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ చేసిన వెనుకబడిన తరగతుల సంక్షేమం సమాచార పౌర సంబంధాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం మహత్తర కార్యక్రమం. చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీలేని రుణం - 6వ విడత జగనన్న తోడు

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు

నాడు నేడు పథకానికి లారస్‌ ల్సాబ్స్‌ రూ.4 కోట్లు విరాళం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయ డైరీ) పాడి రైతులకు బోనస్‌ పంపిణీ

పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

ఎలమంచిలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పెంపు, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. వైఎస్‌ఆర్‌ పెన్షన్ కానుక పెంపు వారోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

రాజమహేంద్రవరం పర్యటనలో మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్ధలు జాతీయ స్ధాయిలో అవార్డులు గెలుచుకోవడంపై ఆ సంస్ధల ఉన్నతాధికారులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఆర్‌.కే.రోజా, జోగి రమేష్, ప్రభుత్వ ఉన్నతాధికారులు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఆర్‌.కే.రోజా, జోగి రమేష్, ప్రభుత్వ ఉన్నతాధికారులు

గౌరవ భారత సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

వైయస్సార్‌ జిల్లా పులివెందుల పర్యటనలో మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా వివిధ అభివృద్ది పనులను ప్రారంభించే క్రమంలో బాధితులను చూసి కాన్వాయ్‌ ఆపి దిగి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన సీఎం

వైయస్సార్‌ జిల్లా పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా వివిధ అభివృద్ది పనులను ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

3వ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ పోటీలు-2022 లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో మొదటి స్ధానంలో ఆంధ్రప్రదేశ్

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో ట్యాబుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో ట్యాబుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

SRI Y S JAGAN MOHAN REDDY, CHIEF MINISTER OF AP PARTICIPATED IN HIGH-TEA ON THE EVE OF CHRISTMAS CELEBRATIONS AT A-PLUS CONVENTION, VIJAYAWADA

అమరావతి వ్యవసాయ శాఖ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

భారతరత్న సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

మహిళా శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము

వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష..

జూలై - సెప్టెంబరు 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ.694 కోట్లను అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌..

జగనన్న విద్యా దీవెన.పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ - క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు

జగనన్న విద్యా దీవెన.పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ - క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు

హమీద బిడ్డ మొహమ్మద్ అలి తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి నివాళులర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.

రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ. వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు– వరుసగా మూడో ఏడాది

Governor presents Red Cross Awards to Collectors

రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని.ప్ర‌ముఖ కంపెనీల ప్ర‌తినిధుల‌తో ఢిల్లీలో భేటీ. నాట్‌ హెల్త్ ఇండియా ఆధ్వ‌ర్యంలో రౌండ్ టేబుల్ స‌మావేశం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 2 వేల గ్రామాల్లో రైతులకు నేటి నుంచి 15 రోజుల పాటు అందజేసే జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ శ్రీ వైయస్‌.జగన్‌.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లు విలువైన 15 అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమీషనర్‌ ఆర్‌. మహబూబ్‌ బాషా, ఇన్ఫర్మేషన్‌ కమీషనర్‌ శామ్యూల్‌ జొనాథన్‌

ఆదాయాలను ఇచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

విశాఖపట్నంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పర్యటన.హాజరైన గవర్నర్ శ్రీ‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవానికి హాజరైన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రెస్‌ అకాడమీ నూతన ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.

విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ - 2023 లోగోను క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

చిరస్మరణీయుడు...శ్రీ మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సినీ నటులు శ్రీ మహమ్మద్ అలీ

విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.

AP Film Federation
  • Accrediations
  • Contact Us