వరుసగా మూడో ఏడాది వైయస్సార్ ఆసరా. మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టిన సీఎం శ్రీ వైయస్.జగన్.
జి–20 సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు సీఎం శ్రీ వైయస్.జగన్ ఆత్మీయ విందు
వరుసగా మూడో ఏడాది వైయస్సార్ ఆసరా. మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టిన సీఎం శ్రీ వైయస్.జగన్.
పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి నేను అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా శోభకృత్ నామ ఉగాది వేడుకలు.22-03-2023 .
జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం.నేటి నుంచి బడి పిల్లలకు ఉదయం పూట రాగిజావ .
జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్.నేడు యన్.టి.ఆర్ జిల్లా తిరువూరులో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్
జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అనంతరం అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్
అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ .
శాసనసభలో 2023-24 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్కు బడ్జెట్ ప్రతులను అందజేసిన ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.
శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్కు వ్యవసాయ బడ్జెట్ ప్రతులను అందజేసిన వ్యవసాయ, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు.
శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషియో ఎకనమిక్ సర్వే 2022-23ను విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్
ప్రారంభమైన శాసనసభ బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.
శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం. బీఏసీ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం (14–03–2023) సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ…
ముస్లిం సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమావేశం
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్
ప్రతి మహిళ ఆర్థికంగా సాధికారత సాధించి సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం* : వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని
అంతర్జాతీయ మహిళా దినోత్సవం, హోళీ శుభాకాంక్షలు తెల్పిన పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా
వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
GLOBAL INVESTORS SUMMIT - 2023 - VALEDICTORY SESSION
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - 2023 ప్రాంగణంలో వివిధ స్టాల్స్తో కూడిన ఎగ్జిబిషన్ను ప్రారంభించిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ .
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023 ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణంలో పలువురు డెలిగేట్స్తో సీఎం శ్రీ వైయస్.జగన్ ఆత్మీయ పలకరింపు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023 ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్, హాజరైన పలువురు మంత్రులు, డెలిగేట్స్.
న్యూ ఢిల్లీ ఏయిమ్స్ లో డయానా శాంతి వైద్య సేవలు కోసం ఉదారంగా సిఎం స్పందన
నాలుగో ఏడాది మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసా– పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం.
తెనాలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్
ఏపీ సీడ్స్ గవర్నెన్స్ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ గుప్తా.
రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం..
విద్యుత్ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.
నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ శ్రీ అబ్దుల్ నజీర్ దంపతులకు గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
వైఎస్ఆర్ లా నేస్తం – వరుసగా నాలుగో ఏడాది. రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో రూ.1,00,55,000ను క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.
గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు* *విమానాశ్రయంలో గవర్నర్ దంపతులుకు స్వయంగా వీడ్కోలు పలికిన సీఎం శ్రీ వైఎస్.జగన్
ఎ కన్వెన్షన్ సెంటర్లో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్కు ఏపీ ప్రభుత్వం ఆత్మీయ వీడ్కోలు సమావేశం.
నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై క్యాంపు కార్యాలయంలో పరిశ్రామలశాఖతో సీఎం శ్రీ వైయస్.జగన్ సమావేశం.
వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.
వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్..
పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను వర్చువల్గా క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నిరంజనానందపురి మహాస్వామి, కర్ణాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు
AUSTRALIAN MPs TRADE DELEGATION CALLS ON ANDHRA CM JAGAN MOHAN REDDY
జగనన్న గోరుముద్దలో చేరిన మరో న్యూట్రియెంట్ – రాగిజావ.
ఆదాయార్జనశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
క్యాబినెట్ సమావేశం అనంతరం ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్ సాగర్కు నివాళి అర్పిస్తూ మౌనం పాటించిన రాష్ట్ర మంత్రివర్గం
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన సైకిల్పై దేశాన్ని చుట్టివస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య
జగనన్న విదేశీ విద్యాదీవెన.
జగనన్నకు చెబుదాం కార్యక్రమం సన్నాహకాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) జాతీయ అవార్డు గ్రహీతలు
రాష్ట్ర చలనచిత్ర, టి.వి., నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పోసాని కృష్ణ మురళి
పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్
జగనన్న విద్యాకానుకలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో ఇవ్వనున్న స్కూలు బ్యాగులు, యూనిఫామ్స్, షూస్, బైలింగువల్ టెక్ట్స్బుక్స్ పరిశీలించిన సీఎం శ్రీ వైయస్. జగన్
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన ఉపముఖ్యమంత్రి (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కొట్టు సత్యన్నారాయణ
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్
ఇంటర్నేషనల్ డిప్లమాట్ అలియన్స్ మీట్. సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాల దౌత్యాధికారులు, కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఏపీ ఉన్నతాధికారులు
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023- కర్టెన్ రైజర్
రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న కానుక... జగనన్న చేదోడు
వినుకొండ పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన నాబార్డ్ చైర్మన్ షాజి. కే.వీ, నాబార్డ్ ప్రతినిధుల బృందం
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, శ్రీమతి వైయస్.భారతి దంపతులు
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ఉత్తరప్రదేశ్ సీఎం స్పెషల్ అడ్వైజర్ సాకేత్ మిశ్రా
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్
ఆర్ అండ్ బి శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
ఉన్నత విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం శ్రీ వైఎస్ జగన్ దంపతులు
పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ చేసిన వెనుకబడిన తరగతుల సంక్షేమం సమాచార పౌర సంబంధాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం మహత్తర కార్యక్రమం. చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీలేని రుణం - 6వ విడత జగనన్న తోడు
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ను కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ను కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు
క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు
నాడు నేడు పథకానికి లారస్ ల్సాబ్స్ రూ.4 కోట్లు విరాళం
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదుగా కర్నూలు మిల్క్ యూనియన్ (విజయ డైరీ) పాడి రైతులకు బోనస్ పంపిణీ
పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
ఎలమంచిలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్
గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్.జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు వారోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
రాజమహేంద్రవరం పర్యటనలో మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం శ్రీ వైఎస్ జగన్
గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్ధలు జాతీయ స్ధాయిలో అవార్డులు గెలుచుకోవడంపై ఆ సంస్ధల ఉన్నతాధికారులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఆర్.కే.రోజా, జోగి రమేష్, ప్రభుత్వ ఉన్నతాధికారులు
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఆర్.కే.రోజా, జోగి రమేష్, ప్రభుత్వ ఉన్నతాధికారులు
గౌరవ భారత సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం శ్రీ వైఎస్ జగన్
వైయస్సార్ జిల్లా పులివెందుల పర్యటనలో మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం శ్రీ వైఎస్ జగన్ పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్లో భాగంగా వివిధ అభివృద్ది పనులను ప్రారంభించే క్రమంలో బాధితులను చూసి కాన్వాయ్ ఆపి దిగి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిన సీఎం
వైయస్సార్ జిల్లా పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్లో భాగంగా వివిధ అభివృద్ది పనులను ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
3వ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ పోటీలు-2022 లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో మొదటి స్ధానంలో ఆంధ్రప్రదేశ్
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం శ్రీ వైఎస్ జగన్
బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో ట్యాబుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్
బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో ట్యాబుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్
SRI Y S JAGAN MOHAN REDDY, CHIEF MINISTER OF AP PARTICIPATED IN HIGH-TEA ON THE EVE OF CHRISTMAS CELEBRATIONS AT A-PLUS CONVENTION, VIJAYAWADA
అమరావతి వ్యవసాయ శాఖ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
మహిళా శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము
వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష..
జూలై - సెప్టెంబరు 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ.694 కోట్లను అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్..
జగనన్న విద్యా దీవెన.పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ - క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు
జగనన్న విద్యా దీవెన.పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ - క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు
హమీద బిడ్డ మొహమ్మద్ అలి తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి నివాళులర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.
రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ. వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు– వరుసగా మూడో ఏడాది
Governor presents Red Cross Awards to Collectors
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ఢిల్లీలో భేటీ. నాట్ హెల్త్ ఇండియా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 2 వేల గ్రామాల్లో రైతులకు నేటి నుంచి 15 రోజుల పాటు అందజేసే జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎ శ్రీ వైయస్.జగన్.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లు విలువైన 15 అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ ఆర్. మహబూబ్ బాషా, ఇన్ఫర్మేషన్ కమీషనర్ శామ్యూల్ జొనాథన్
ఆదాయాలను ఇచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
విశాఖపట్నంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పర్యటన.హాజరైన గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవానికి హాజరైన సీఎం శ్రీ వైయస్.జగన్
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ప్రెస్ అకాడమీ నూతన ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు.
విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - 2023 లోగోను క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్
వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
చిరస్మరణీయుడు...శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సినీ నటులు శ్రీ మహమ్మద్ అలీ
విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవవందనం స్వీకరించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ –2022 అవార్డుల ప్రదానోత్సవం.
నవంబర్ 14 నుండి 20 వరకు 55వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు
జైళ్ళ శాఖపై హోంమంత్రి తానేటి వనిత సమీక్ష
వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.* *ఆరోగ్యశ్రీలో కొత్తగా పెంచిన చికిత్స విధానాలను కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్
నియోజక వర్గాల వారీగా మైనారిటీల కొరకు రూ.1.00 కోటి విలువైన పనులు...ఉప ముఖ్యమంత్రి (మైనారిటీల సంక్షేమం) అంజాద్ భాషా షేక్ బిపారి
సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష /p>
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్కో ప్రాజెక్టు మూడో యూనిట్(800 మెగావాట్లు) జాతికి అంకితం చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.
మైనారిటీల సంక్షేమం,అభ్యున్నతికి రాష్ట్రంలో పత్యేకచట్టం...ఉప ముఖ్యమంత్రి (మైనారిటీల సంక్షేమం) అంజాద్ భాషా షేక్ బిపారి
వచ్చే జనవరి మొదటి వారంలో చీఫ్ సెక్రటరీల సమావేశం:కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.
గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
ఇచ్చిన మాటపై నిలబడే చేతల ప్రభుత్వం మాది • తరతరాలు తలచుకొనేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం • వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సీఎం చేతుల మీదుగా విగ్రహావిష్కరణ • మంత్రి మేరుగు నాగార్జన
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నాం...రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.
జలవనరులశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా, (ఏవీఎస్ఎమ్, వైఎస్ఎమ్, విఎస్ఎమ్)
22(ఏ)1 కింద ఉన్న నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం. నిషేధిత భూముల జాబితా నుంచి డీ నోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
మహిళా, శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకంపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లు
పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష..
రాజ్భవన్లో గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్, శ్రీమతి భారతి దంపతులు
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన క్రిబ్కో చైర్మన్ డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్
ఇంధనశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన జెన్నిఫర్ లార్సన్, కాన్సుల్ జనరల్, యూఎస్ కాన్సులేట్ హైదరాబాద్
రాష్ట్రంలో ఇథియోపియా బృందం పర్యటన.* *పర్యటనలో భాగంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్తో సమావేశమైన బృందంసభ్యులు..
స్వచ్ఛాంధ్రప్రదేశే మన లక్ష్యం రాష్ట్రంలోని అందరు మున్సిపల్ కమిషనర్ లతో సమీక్షా సమావేశం. రాష్ట్రపురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్...
ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
పదవ బెటాలియన్ ఎన్.డి.ఆర్.ఎఫ్ లో యోగా మరియు వన్ మినిట్ డ్రిల్ పోటీలు - బుధవారం నాడు విజేతలకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ప్రదానం.
పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
రాష్ట్రంలోని ఐదు దేవాలయాల పాలక మండళ్లను ఆమోదించిన ధార్మిక పరిషత్ ఉప ముఖ్యమంత్రి & రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ..
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్
స్వచ్చ అమృత్ మహోత్సవ్ కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ – 2022లో 11 అవార్డులు గెల్చుకున్న ఆంధ్రప్రదేశ్
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం సమీక్ష.
వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకాన్ని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం శ్రీ వైయస్.జగన్
శ్రీ శైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు ఉప ముఖ్యమంత్రి & రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ/p>
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ 2022-23 అడ్మిషన్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల హవా...రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
ఉదయం ప్రాతః కాల సమయంలో శ్రీవారి ని దర్శించుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్./p>
తిరుమలలో లక్ష్మి వీపీఆర్ రెస్ట్ హౌస్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
శ్రీవారి దర్శనం అనంతరం నూతనంగా నిర్మితమైన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్ /p>
నంద్యాల జిల్లా రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఢిల్లీలో అవార్డు అందుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్
చిత్తడి నేలల సంరక్షణపై సచివాలయంలో తొలి సమావేశం - అటవీశాఖ అధికారులతో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష.
సెప్టెంబర్ 27, తిరుమల 2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వైఎస్.జగన్మోహన్రెడ్డి.
అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్ /p>
తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం శ్రీ వైయస్.జగన్.
వరల్డ్ టూరిజం డే 2022 వేడుకలను సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ /p>
పశు సంవర్ధక శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్ష
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీపీటీడీ వైయస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు
చిత్తూరు జిల్లా కుప్పంలో కంప్యూటర్ బటన్ నొక్కి 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4949 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.
సంక్షేమ హాస్టళ్లపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.* *రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు – నేడు పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం /p>
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ఏపీకి చెందిన అంతర్జాతీయ కరాటే చాంపియన్ అరబండి కార్తీక్ రెడ్డి.
ఇళ్ల నిర్మాణంపై గృహనిర్మాణ, రెవెన్యూ, పురపాలక, పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖలతో క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష* /p>
శిక్షణా, సామర్థ్యం పెంపు కోసం ఎకో ఇండియాతో ఎపి శాక్స్ ఒప్పందం...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (ఎపి శాక్స్).
శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ను కలిసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి* *మహాకవి గురజాడ అప్పారావు 160 వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని ఐదు వేల కాపీలు ముద్రించిన భూమన కరుణాకర్ రెడ్డి/p>
ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ను కలిసిన టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్
శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏ వీ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి.* /p>
చంద్రబాబు సియంగా ఉండగా రాష్ట్రంలో ఒక్క మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయలేదు...రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,బిసి సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
వలసకార్మికుల ప్రయోజనాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం నిమిత్తం వివిధ స్వచ్చంద సంస్థలు, విదేశాంగ శాఖ – ప్రోటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ విభాగాలు, రిజిస్టర్ద్ రిక్రూటింగ్ ఏజెంట్లు మరియు వలస కార్మికులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS రాజమహేంద్రవరంలో అవగాహనా సదస్సు నిర్వహణ. /p>
రాష్ట్రంలో టెంపుల్ టూరిజం సర్క్యూట్ల అభివృద్ధికి చర్యలు...రాష్ట్ర దేవాదాయశాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ,పర్యాటక శాఖమంత్రి ఆర్కెరోజా
శాసన సభ ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టిన కోలగట్ల వీరభద్రస్వామి.
శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం. బీఏసీ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ /p>
సచివాలయంలో గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
వ్యోమగామి అవ్వాలనే కల సాకారానికి సి.ఎం.ఆర్థిక సహాయం •ప్రభుత్వపరంగా రూ.50లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేసిన సమాచార శాఖ మంత్రి •ఆర్థిక సహాయం అందజేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెల్పిన దంగేటి జాహ్నవి /p>
శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతం చేయాలి...ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్
వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష /p>
2023 ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ • హర్యానాలో నమూనా విగ్రహాన్ని పరిశీలించిన మంత్రుల బృందం
పాఠశాల విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాపు కార్పొరేషన్ చైర్మన్, పోలవరం విలీన మండలాల మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు
Health minister Vidadala Rajini participates ‘PM TB Mukt Bharat Abhiyaan’ virtual launch programme
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య
వ్యవసాయ అనుబంధరంగాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
ఎస్.టి.కంపొనెంట్ నిధులను సకాలంలో వెచ్చించి గిరిజనులకు లబ్దిచేకూర్చాలి ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర
మంథన్' సదస్సులో పాల్గొన్న మంత్రి అమర్ నాథ్.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ఆల్ ఇండియా ష్రింప్ హ్యచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు.
మహిళా సాధికారత ఉత్సవం' - సీఎంకు వివరించిన ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ - మహిళా మంత్రుల చేతులమీదుగా పోస్టర్ ఆవిష్కరణ
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
సిపిఎస్ పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ సమావేశం •ఐదు మూల స్తంబాలతో రూపొందించిన జి.పి.ఎస్.తో ముందుకు వచ్చిన ప్రభుత్వం.
జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా
సచివాలయం 5వ బ్లాక్ లో నేషనల్ క్లీన్ ఏయిర్ ప్రోగ్రాంపై సమీక్ష - సమీక్షలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ ఆదిమూలపు సురేష్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని జాతికి అంకితం చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు బ్యారేజీని జాతికి అంకితం చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్
ప్రజల శ్రేయస్సే లక్ష్యం ఔషధ నియంత్రణ విభాగం బాగా పనిచేస్తే మంచి ఫలితాలు ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న చొరవతో ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా మనమంతా బాగా పనిచేయాలనేది సీఎం ఆకాంక్ష..రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా గురుపూజోత్సవం. గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం శ్రీ వైయస్.జగన్
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్) సమావేశం.
క్యాన్సర్పై విజయమే లక్ష్యం సీఎం జగనన్న ఆశయాల మేరకు చొరవగా ముందుకు ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
ఎస్సీ గురుకులాల్లో మొదలైన సీబీఎస్ఇ విద్యాబోధన...• సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి
వైయస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ పర్యటన.* *వేముల మండలం వేల్పుల గ్రామంలో గ్రామ సచివాలయం కాంప్లెక్స్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్
వైయస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ పర్యటన
ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం సమీక్ష
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన ఎస్ఎల్బీసీ నూతన కన్వీనర్ నవనీత్ కుమార్ ( జీఎం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)
ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ప్రభుత్వం, పార్లే ఫర్ ది ఓషన్స్ (ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్) మధ్య అవగాహనా ఒప్పందం
కృష్ణా జిల్లా పెడనలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్ .ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే
వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్ నేతన్న నేస్తం– నేతన్నకు ఆపన్న హస్తం.* *అర్హత ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఆర్ధిక సాయం అందిస్తున్న ప్రభుత్వం
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజని
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష
విజయవాడ సూర్యారావుపేటలో నూతనంగా నిర్మించిన కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతలపాటి వెంకటరమణ
జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాంప్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించిన సీఎం శ్రీ వైయస్.జగన్
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. ఆమెకు అభినందనలు తెలియజేసిన సీఎం
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో సీఎం శ్రీ వైయస్.జగన్ భేటీ
విజయవాడ సూర్యారావుపేటలో నూతనంగా నిర్మించిన కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతలపాటి వెంకటరమణ
విజయవాడ సూర్యారావుపేటలో నూతనంగా నిర్మించిన కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతలపాటి వెంకటరమణ
సిపిఎస్ పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ సమావేశం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్
రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్, శ్రీమతి భారతి దంపతులు
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్.జగన్
జగనన్న విద్యా దీవెన. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ – క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు
వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
జగనన్న తోడు – చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం
అమరావతి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంతి ఉత్సవాలను ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్